పంపు హౌస్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది, కలెక్టర్

55చూసినవారు
పంపు హౌస్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది, కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ పంప్ హౌస్ ను సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లు క్షేత్రస్థాయిలో సందర్శించారు.

సంబంధిత పోస్ట్