కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్

64చూసినవారు
కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్
కోనరావుపేట మండలం పల్లి మక్త మంగళపల్లి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామస్తులు వివిధ కుల సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పల్లిమక్త గ్రామంలో గోమాత పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాత దయతో రైతులందరూ పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్