పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అది శ్రీనివాస్ సహకరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రజలందరూ సహకరించాలని కోరారు.