సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం (వీడియో)

81చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బ్రష్ పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన పట్టణ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో అంతర్యమెంటని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్