నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

50చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్ల పవర్ లూం సమస్యలపై చర్చించేందుకు కలెక్టరేట్ పరిశ్రమ యజమానులు, ఆసాములు,
కార్మికులతో శనివారం సమావేశం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ భవిషత్ కార్యాచరణపై కాటన్, పాలిస్టర్, సైజింగ్, కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్