కృష్ణా ప్రాజెక్ట్ లను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తమ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు సీఎం రేవంత్..
కేసీఆర్ పై ఎదురు దాడి చేశారని విమర్శించారు.
కేసీఆర్ మాట్లాడక ముందే
కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. కృష్ణా జలాలపై
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో మేమే నిలదీస్తాం, ఎవరు ద్రోహులు తేల్చుకుందామని దీటుగా స్పందించారు.