మాజీ సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. పదవి కావాలంటే రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రధాని అయ్యేవారని అన్నారు. బీజేపీ.. రాముడిని బ్యాలెట్ బాక్స్లోకి తీసుకురావడం దారుణమని అన్నారు. ప్రధాని హోదాలో మోదీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.