త్వరలోనే KCR, KTR జైలుకు వెళ్లడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి

76చూసినవారు
త్వరలోనే KCR, KTR జైలుకు వెళ్లడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి
కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భువనగిరి సెగ్మెంట్ పరిధిలో ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో రాష్ట్రం అప్పుల పాలయ్యిందన్నారు. కాళేశ్వరం, ధరణి పోర్టల్ అవినీతిలో కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. BRS ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్