కృష్ణా జలాల పై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే. “జలదోపీడీకి
కేసీఆర్ కారణం. ఈ చేతగాని రండ
కేసీఆర్ ఏపీ పోలీసులు సాగర్ డ్యాంను అదుపులోకి తీసుకుంటే ఏం చేశాడు. ఈ రోజు రమ్మన్
జగన్ రెడ్డిని. దమ్ముందా.
జగన్ రెడ్డికి దాసోహమయ్యాడు ఈ రండగాడు. పదేండ్లు గాడిదలు కాచిండా. సిగ్గుందా
కేసీఆర్ కు. ఏపీకి నీళ్లు తీసుకుపోతుంటే సంతకాలు పెట్టినోడు ఈ
కేసీఆర్. ఈ రోజు కావాలని వివాదం చేస్తుండు. దమ్ముంటే అసెంబ్లీకి రా చూసుకుందాం.” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.