అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

69చూసినవారు
అడవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ సూచించారు. నేలకొండపల్లిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అడవుల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు అడవుల సంరక్షణ కోసం పాటుపడాలని సూచించారు. విద్యతో ఏదైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్