మృతుని కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

52చూసినవారు
మృతుని కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మాలమహనాడు నాయకులు శుక్రవారం తిరుమలాయపాలెం తహశీల్దార్ కు వినతిపత్రం అందించారు. ఇటీవలె కురిసిన భారీ వర్షాలకు సుబ్లేడులోని పెట్రోలు బంక్ వద్ద ఆర్అండ్ బీ రోడ్డు కోతకు గురై భారీ గుంత ఏర్పడి రఘునాదపాలెం గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు మృతి చెందాడు. కార్యక్రమంలో కొప్పుల అశోక్, వెంకటేశ్వర్లు లాజరస్, ప్రసాద్, ఉపేందర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్