తనగంపాడు అభివృధ్ది పనులకు శంకుస్థాపన

79చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్