రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

50చూసినవారు
రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. దానవాయిగూడెం కాలనీకి చెందిన ఓ వ్యక్తి పెయింటర్ గా పనిచేస్తున్నాడు. కాగా సాయంత్రం 4 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్