రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకుల మృతి ఒకరికి తీవ్ర గాయాలు

60చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెనుక నుంచి బోలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు పెరికాసింగారం వారీగా గుర్తించారు

సంబంధిత పోస్ట్