Feb 19, 2025, 02:02 IST/మధిర
మధిర
చింతకాని: రైతు ఆత్మహత్యలు మంత్రులకు పట్టదా: ఎమ్మెల్సీ
Feb 19, 2025, 02:02 IST
చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో అప్పుల బాధతో గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అనే రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరం అని ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. అలాగే రైతుల మరణమృదంగం జిల్లాలోని ముగ్గురు మంత్రులకు పట్టదా అని ప్రశ్నించారు. అలాగే ఆత్మహత్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.