పేద కుటుంబానికి నిత్యావసరాల వితరణ

605చూసినవారు
పేద కుటుంబానికి నిత్యావసరాల వితరణ
ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న ఓ పేద కుటుంబానికి సత్తుపల్లి ప్రాంతానికి చెందిన సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, సనాతన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కొనకళ్ళ సుధారాణి అండగా నిలిచారు. మంగళవారం ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసరాలు అందించారు.

సంబంధిత పోస్ట్