ప్రధాని మోదీ ప్రచార తీరుపై ఖర్గే ఫైర్

83చూసినవారు
ప్రధాని మోదీ ప్రచార తీరుపై ఖర్గే ఫైర్
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. “గత 15 రోజుల్లో మోదీ తన ప్రసంగాల్లో 232 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు. 758 సార్లు సొంత పేరునే తలుచుకున్నారు. నిరుద్యోగ సమస్య గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు” అని ప్రధాని ప్రచార తీరును ఖర్గే ఎండగట్టారు.

సంబంధిత పోస్ట్