మూసీ బాధితులకు కిషన్ రెడ్డి భరోసా

72చూసినవారు
మూసీ బాధితులకు కిషన్ రెడ్డి భరోసా
అంబర్పేట్ నియోజకవర్గ పరిధి గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ లంకలో బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మూసీ బాధితులతో ఆయన మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం కట్టిస్తామని ఓ వైపు బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి కూల్చివేతలు చేపట్టారన్నారు. ఎవరూ భయపడవద్దని బీజేపీ పేదలకు అండగా ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్