కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ అభ్యర్థి సుగుణక్కకి సన్మానం

1071చూసినవారు
కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ అభ్యర్థి సుగుణక్కకి సన్మానం
ఆసిఫాబాద్ నియోజకవర్గం జైనూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ అభ్యర్థి సుగుణక్కని సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. విలేకారుల సమావేశంలో సుగుణక్క మాట్లాడుతూ.. దేశానికి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయడం. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అవుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్