కాంగ్రెస్లో చేరిన గంగాపూర్ ఎంపీటీసీ

85చూసినవారు
కాంగ్రెస్లో చేరిన గంగాపూర్ ఎంపీటీసీ
కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ వోల్వోజు హరిత, శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ వెంకటేశం మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ. కాంగ్రెస్లోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని, ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

- News By D Ravinder. 07

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్