ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

67చూసినవారు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇతర సమస్యలను పరిష్కారించాలని ఏఐటీయూసీ కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రెబ్బెనలో ఆయన మాట్లాడుతూ. ఈనెల 27న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన, సెప్టెంబర్ 10న డిమాండ్ డే నిరసన, అక్టోబర్ 1న ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షలను తలపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్