దహేగాంలో ఎక్సైజ్ అధికారుల దాడులు

54చూసినవారు
కాగజ్‌నగర్‌ ఎక్సైజ్ అధికారులకు అందిన పకగకా సమాచారం మేరకు. సోమవారం దహేగాం మండలలోని మర్రిపల్లి, దహెగాంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 లీటర్ల నాటుసారా, బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బెల్లం, 630కిలోల పటికను స్వాదీన పరుచుకుని గురిజాల నరేష్, మర్రిపల్లి చందులపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. ఈ దాడులలో ఎస్‌ఐ సురేష్, సిబ్బంది శ్రీనివాస్, సతీష్, మల్లేష్, కుమార్, మండల్, మంజుల ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్