కాంగ్రెస్ నాయకుల ప్రచారం

542చూసినవారు
కాంగ్రెస్ నాయకుల ప్రచారం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతలమానెపల్లి మండలాలలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సిడం గణపతి విసృతస్థాయి ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్