2024-25 విద్యా సంవత్సరంలో ఏపీ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 21 పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న
విద్యార్థులు హాల్ టికెట్లు https://cse.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.