మృతదేహంతో ఆందోళన

72చూసినవారు
కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మీకుడు లింగంపల్లి నాగేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, కార్మీకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోనికి మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 50 లక్షలు నష్టపరిహారం, ఒక ఉద్యోగం, ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడీషనల్ కలెక్టర్, సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ కుటుంబ సభ్యులకు హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్