కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

270చూసినవారు
కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జండాను కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి వెంకటేష్ ఆవిష్కరించారు. సంఘ నాయకులు మాట్లాడుతూ ఎందరో త్యాగాధనుల పోరాట ఫలితమే నేడు మన ఈ స్వాతంత్ర్య భారతదేశమని మన భవిష్యత్తు కోసం మాతృభూమి బానిస సంకెళ్లు తెంచేందుకు తమ జీవితాలను, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన సమరయోధులెందరో అని తెలియచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్