ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య‌

71చూసినవారు
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య‌
కాగజ్‌నగర్‌ పట్టణం సర్ సిల్క్ కాలనీకి చెందిన అశోక్ యాదవ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. జీవితం మీద విరక్తి చెంది మనస్తాపంతో ఆదివారం తన ఇంటిలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య సరస్వతి యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ ఎస్ఐ జి సుధాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్