ప్రమాదవశాత్తునిప్పు అంటుకొని వరిగడ్డి దగ్ధం

1870చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపళ్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన దుర్గం రాహుజి అనే రైతుకు సంబంధించిన పొలంలో అదే గ్రామ శివారులో బుధవారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని నాలుగు ఎకరాల వరిగడ్డి దగ్ధం అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్