ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

59చూసినవారు
ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో భాజపా మండల అధ్యక్షులు వాను పటేల్ ఆధ్వర్యంలో మండలంలోని కంచరపేటలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం విశ్వ గురువుగా మారబోతుందని హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు బీజేపీకి మద్దతు తెలుపుతూ పార్టీలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్