బాదితులకు రెండు సెల్ ఫోన్ల అప్పగింత

77చూసినవారు
బాదితులకు రెండు సెల్ ఫోన్ల అప్పగింత
కాగజ్‌నగర్‌ మండలం నామనగర్ కు చెందిన సుధాకర్, కళ్యాణ్ లకు సంబంధించిన మొబైల్ ఫోన్లు పోవడం వల్ల ఈస్గాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లను ట్రేస్ చేసి శనివారం బాధితులకు అప్పగించడం జరిగింది.
ఈస్గాం ఎస్ఐ రామన్ కుమార్ మాట్లాడుతూ. సెల్ పోయిన లేదా దొంగిలించబడిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేస్తే సెల్ ఫోను త్వరగా దొరుకుతుందన్నారు.

సంబంధిత పోస్ట్