10 సంవత్సారాలు గడుస్తున్న కూడా ఆ భూములలో కంపెనీ పెట్టలేదు
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు దుర్గం దినకర్ శనివారం మీడియా ప్రకటనల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాంకిడి మండలంలో చించోలి గ్రామంలో శాలివాహన సిమెంట్ కంపెనీ పేరుతో రైతుల దగ్గర వందల ఎకారాల భూములను తీసుకొని నేటికీ 10 సంవత్సారాలు గడుస్తున్న కూడా ఆ భూములలో కంపెనీ పెట్టలేదు. రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొందరు కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ఉంటు రైతులకు ఆ న్యాయం చేస్తున్నారని వాపోయారు.