ఓటు వేసిన యువకులు
వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ గ్రామంలోని అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గ్రామానికి చెందిన యువకులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును అందరూ వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.