భద్రాచలం: దమ్మక్క కాలనీ గిరిజనులపై దాడులు ఆపాలి

66చూసినవారు
భద్రాచలం పట్టణ శివారు (ఏపీ) లోని దమ్మక్క కాలనీ గిరిజనులపై దాడులు ఆపాలని సీపీఐఎంల్ మాస్లైన్ డివిజన్ నాయకుడు మునిగెల శివప్రశాంత్ అన్నారు. పట్టణ శివారులో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం రామాలయం భూముల్లో ఉన్నారనే సాకు చూపి వారిపై ఆలయ ఈఓ సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. దమ్మక్క వారసులైన ఆమాయక ఆదివాసీలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్