బలరాంకు భారీ మెజార్టీ ఇద్దాం

54చూసినవారు
బలరాంకు భారీ మెజార్టీ ఇద్దాం
మే 13న జరగనున్న మహబూబాబాద్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పోరిక బలరాం నాయక్ ఓటేసి భద్రాద్రి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇద్దామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పిలుపునిచ్చారు. వాజేడులో మంగళవారం జరిగిన మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్