నేటితో ముగియనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

568చూసినవారు
భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు మంగళవారం స్వామివారికి పవిత్ర గోదావరి నది వద్ద విశేష అభిషేకం జరిగింది. అనంతరం పవిత్ర గోదావరి నదిలో సుదర్శన చక్ర స్నానం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్