రోడ్డుపై ధర్నా చేసిన కాలనీవాసులు

76చూసినవారు
గుంటలు మాయంగా మారిన ఆర్. సి. ఎమ్ చర్చి నుంచి కొత్తగూడెం హేమచంద్రపురం వరకు ఉన్న సింగరేణి బైపాస్ రోడ్డు మరమ్మత్తు పనులు త్వరలో ప్రారంభం అవుతాయని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు. బుధవారం రోడ్డుపై నిరసన తెలుపుతున్న కాలనీవాసులను కలుసుకొని వారితో మాట్లాడారు. సంబంధిత సింగరేణి సివిల్ విభాగం జిఎంతో ఫోన్లో మాట్లాడారు. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్