కొత్తగూడెంలో రేపు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటన

73చూసినవారు
కొత్తగూడెంలో రేపు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పర్యటన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులతో కలిసి కొత్తగూడెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు. గోదావరి వరదలపై కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్