మొర్రేడు వాగు నుండి జోరుగా ఇసుక రవాణా

1073చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ మొర్రేడు వాగు, గుర్రాల కుంట నుండి రాత్రి పగలు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినా స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని గురువారం పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్