గెజిటెడ్ అధికారుల ఆద్వర్యంలో నిరసన ర్యాలీ

65చూసినవారు
పెన్షన్ విద్రోహ దినం పేరుతో కొత్తగూడెంలో ఉద్యోగ, ఉపాద్యాయ, గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ డిపో నుండి ప్ల కార్డులతో ప్రధాన రోడ్డు నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్