రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

78చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన పినపాక మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. జానంపేటలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో. కట్ట సాయి అనే (22) యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో పినపాక ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందేడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్