నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన

54చూసినవారు
మణుగూరు మండలం బాపనకుంట, శివలింగాపురం గ్రామాల్లో గురువారం సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. అనంతరం డిఎస్పి రవీందర్ రెడ్డి వాహనదారులకు, స్థానిక ప్రజలకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డిఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్