మట్టి గణనాథుని పూజించాలి

61చూసినవారు
మట్టి గణనాథుని పూజించాలి
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించాలని కోరుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి మట్టి గణపతిలను పంచె కార్యక్రమం చేపట్టారు. 10వ వార్డులో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా శనివారం మట్టి విగ్రహాలు పంచే కార్యక్రమం ప్రారంభించారు. 10వ వార్డు మెరుగు కార్తీక్, కమిటీ సభ్యులు వడ్లకొండ వెంకన్న, రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్