శెట్టిపల్లి వాగును సందర్శించిన డిఎస్పి చంద్రభాను

53చూసినవారు
శెట్టిపల్లి వాగును సందర్శించిన డిఎస్పి చంద్రభాను
ఇల్లందు డిఎస్పి చంద్రభాను  శెట్టిపల్లి వాగును శనివారం సందర్శించారు. వానలు బాగా కురిసినప్పుడు రోడ్లపై నేటి ప్రవాహం పెరుగుతుందని ప్రజలకు సూచించారు.   వరదలు వచ్చినప్పుడు రోడ్డు దాట రాదని, పోలీసు వారి సూచనలు  అధికారుల సూచనలు పాటించి ఇండ్లలోనే ఉండాలని కోరారు. అదేవిధంగా వాగుకి అడ్డుగా ఉన్న చెట్లు కొమ్మలను గ్రామస్తుల సహాయంతో తొలగించడంతో వరద, నీటి ప్రవాహం సాఫీగా కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్