సీతారామ ప్రాజెక్టు నీటిని అందించాలి

71చూసినవారు
ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు, త్రాగు నీటిని అందించాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని చెప్పారు. నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భంలో మాజీ సీఎం కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి నిందించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్