AP, TGకి నీటి కేటాయింపులు చేసిన KRMP

76చూసినవారు
AP, TGకి  నీటి కేటాయింపులు చేసిన KRMP
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ కు 4.500TMC, తెలంగాణకు 5.414 TMCల నీటిని శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బోర్డు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్