BRS నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసులను ఆరా తీశారు. క్రిశాంక్ను బషీర్బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్కు తరలించినట్టు పోలీసులు ఆయనకు తెలిపారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇంత జరుగుతున్న డీజీపీ ఆఫీస్లో సమాచారం లేదనటం గమనార్హమని అన్నారు. కాగా, క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.