ల‌డ్డూ వివాదం.. టీ బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ

68చూసినవారు
ల‌డ్డూ వివాదం.. టీ బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు పక్క రాష్ట్రాలకు కూడా పాకుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ నేత మాధవీలత తీరుపై వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మాధవీలత రైళ్లో భజన చేసుకుంటూ తిరుమల రావటంపై విమర్శలు గుప్పించారు. భజన చేసుకోవాలంటే ఆమె ఆస్పత్రిలో చేసుకోవాలంటూ సైటైర్లు పేల్చారు. ప్రధాని మోదీతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు వస్తే ఆయనను ఎందుకు డిక్లరేషన్ అడగలేదని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్