సుప్రీంకోర్టులో ప్రదర్శించిన చిత్రంగా 'లాపతా లేడీస్‌'

78చూసినవారు
సుప్రీంకోర్టులో ప్రదర్శించిన చిత్రంగా 'లాపతా లేడీస్‌'
సుప్రీంకోర్టులోని ఆడిటోరియంలో ఆగస్టు 9న ‘లాపతా లేడీస్’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు. ఈ ప్రదర్శనకు ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌, చిత్ర దర్శకురాలు కిరణ్‌రావు కూడా హాజయ్యారు. ఈ విధంగా ఈ చిత్రం భారత ప్రధాన న్యాయమూర్తి ప్రశంసలను సైతం అందుకుంది.

సంబంధిత పోస్ట్