నాడు త్యాగాలు.. నేడు పదవులు

79చూసినవారు
నాడు త్యాగాలు.. నేడు పదవులు
పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు దక్కాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కోసం త్యాగాలు చేసిన నేతలను CM చంద్రబాబు కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించి న్యాయం చేకూర్చారు. పొత్తులో భాగంగా నారాయణ, పీతల సుజాత, దామచర్ల సత్య, దీపక్ రెడ్డి, రామరాజు వంటి నేతలు తమ స్థానాలను వదులుకున్నారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచారు. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. నాడు పార్టీ కోసం త్యాగాలు చేసిన వీరు.. నేడు పదవులు దక్కించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్