నేడు కొత్త అంబులెన్సుల ప్రారంభం

5197చూసినవారు
నేడు కొత్త అంబులెన్సుల ప్రారంభం
ఏపీ సీఎం జగన్ నేడు 146 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించనున్నారు. పాత అంంబులెన్సుల స్థానంలో వీటిని రూ. 34.79 కోట్లతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద సీఎం వీటిని ప్రారంభించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో మండలానికి ఒకటి చొప్పున 768 అంబులెన్సులు సేవలు అందిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్